Monday 4 November 2013

ఆఖరి బ్రహ్మాస్త్రం కూడ తుస్..స్స్...స్స్.......


సీమాంధ్రుల కొన ఊపిరి ఆశ .. దుర్యోధనుడు, దుశ్శాసనుల ఆఖరి బ్రహ్మాస్త్రం కూడ తుస్..స్స్...స్స్....... అయింది. రాష్ట్ర విభజనకు ఆర్టికల్ 371(d) అడ్డంకి కాదని సాక్షాత్తు హైకోర్టే తేల్చిపారేసింది. ఇక వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళినా హైకోర్టు తీర్పును రద్దు చేస్తూ, పార్లమెంట్ ఫంక్షనింగ్ కి, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తుందా? ఈ లోపు కావలసిన కార్యం కాస్త సంపూర్ణం అవుతుంది.
స్వార్థపరులు ఎంత పోరాడినా అధర్మం ఏనాటికీ గెలవదు. అందునా ప్రాణాలకు తెగించి పోరాడి గెలిచిన దీర్ఘ కాలపు ధర్మపోరాటానికి దైవబలం ఎక్కువ.


No comments:

Post a Comment